ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి

60பார்த்தது
మక్తల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాజెక్టులు, కాలువల కింద ముంపుకు గురవుతున్న గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇవాళ నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు నీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ల దృష్టికి తీసుకెళ్ళారు. అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రులు చెప్పారు.

தொடர்புடைய செய்தி