వినాయక మండపాల్లో పోలీసుల తనిఖీలు

52பார்த்தது
వినాయక మండపాల్లో పోలీసుల తనిఖీలు
మక్తల్ పట్టణంలో మంగళవారం వినాయక మండపాల, ప్రార్థన మందిరాలు, ప్రధాన కూడళ్లలో బాంబు నిర్వీర్యం బృందాలు, జాగిలాల పోలీస్ బృందాలు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

தொடர்புடைய செய்தி