నర్వ: వాల్మీకి కమ్యూనిటీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

60பார்த்தது
నర్వ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వాల్మీకి కమ్యూనిటీ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అంతకుముందు వాల్మీకి జయంతి పురస్కరించుకొని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అసంపూర్తిగా వున్న హల్ ను పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ కోర్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, వాల్మీకిలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி