నర్వ: ప్రోటోకాల్ పాటించకపోవడం సరైంది కాదు

76பார்த்தது
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం సరైంది కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం నర్వలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలో అనేక ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల పేర్లు శిలాఫలకాలపై పెట్టడం లేదన్నారు

தொடர்புடைய செய்தி