నర్వ: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

72பார்த்தது
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నర్వ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ. రైతులకు ఇబ్బందులు కాకూడదని ముందస్తుగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி