మక్తల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

68பார்த்தது
మక్తల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి వుండాలని ఎస్సై 2 అచారి అన్నారు. శుక్రవారం మక్తల్ పట్టణంలో ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేస్తే మిగతా డబ్బులు చెల్లిస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ నమ్మకూడదని సూచించారు. లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకోరాదని చెప్పారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఓటిపి, ఎటిఎం వివరాలు ఇవ్వరాదని అన్నారు.

தொடர்புடைய செய்தி