మక్తల్: ప్రభుత్వ స్థలాలు పరిశీలించిన కలెక్టర్

67பார்த்தது
మక్తల్: ప్రభుత్వ స్థలాలు పరిశీలించిన కలెక్టర్
మక్తల్ పట్టణ శివారులోని పలు ప్రభుత్వ స్థలాలను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నూతనంగా నిర్మించే 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి 917, 917 సర్వే నంబర్లలోని భూములను పరిశీలించారు. అనంతరం పెద్ద చెరువు వద్ద మున్సిపల్ దుకాణ సముదాయం నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు. భూములకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ సతీష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி