కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

65பார்த்தது
కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
కొల్లాపూర్‌లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. ఆయనతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వి. స్వరాజలక్ష్మి పాల్గొని, ఆసుపత్రి సిబ్బంది పనితీరును పరిశీలించారు. మంత్రివర్యులు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி