కేజీబీవీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి

84பார்த்தது
నాగర్ కర్నూల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని నియమించేందుకు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని డీఈఓ కార్యాలయంలో 1: 3న పిలిచిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం పూర్తయిందని బాలిక విద్యా పర్యవేక్షణ అధికారిని శోభారాణి తెలిపారు. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 41 బోధన సిబ్బందిలో ఏడు పోస్టులకు అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో క్యారీ ఫార్వర్డ్ చేశారు.

தொடர்புடைய செய்தி