ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి

69பார்த்தது
ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో శుక్రవారం గర్ల్స్ హైస్కూల్లో మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల నెలసరి ఆరోగ్య సమస్యల అవగాహన కార్యక్రమంలో ఎస్పీ రామేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామేశ్వర్ మాట్లాడుతూ, బాలికలు తమకు సహజంగా వచ్చే నెలసరి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉందని ఆయన
సూచించారు.

தொடர்புடைய செய்தி