బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

82பார்த்தது
బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి
ఒకరిపై ఆరోపణలు చేసేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి వీడియో సమావేశంలో మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.

தொடர்புடைய செய்தி