గాంధీ అడుగుజాడల్లో యువత నడవాలి

80பார்த்தது
గాంధీ అడుగుజాడల్లో యువత నడవాలి
ప్రజలంతా మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడవాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలోని బూర్గుపల్లి గ్రామంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు గాంధీజీ సేవలను కొనియాడారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி