జలమయమైన పంచాయతీ కార్యాలయం

56பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం మొకర్లాబాద్ గ్రామంలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి అంగన్వాడి కేంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయం ఆదివారం జలమయమయ్యాయి. గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి ఆ నీటిని అక్కడి నుండి తొలగించే ప్రయత్నం చేయాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం శిథిలావస్థలో ఉందని, అందుకుగాను నీటిని తొందరగా తొలగించాలని కోరారు.

தொடர்புடைய செய்தி