ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ

58பார்த்தது
ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్పి మాట్లాడుతూ.. వినాయకుడిని ప్రతిష్టించేవారు తప్పకుండా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దాని ఆధారంగా తమ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటామని, శాంతియుత వాతావరణంలో వినాయక పండుగ జరుపుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி