ట్రాక్టర్ పై వెళ్లి కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే

59பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం స్వయంగా ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఆశ్చర్యపరిచారు. మిడ్జిల్ మండలం వాడియాలలో ఇటీవల కురిసిన వర్షాలకు కేఎస్ఐ కాలువ తెగిపోయింది. ఆ తెగిన కాలువను పరిశీలించేందుకు ఆయన కార్యకర్తలతో పాటు ట్రాక్టర్ పై వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி