కాంగ్రెస్ లో చేరిన గుండా మనోహర్

64பார்த்தது
కాంగ్రెస్ లో చేరిన గుండా మనోహర్
మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పనిచేసి, బీఆర్ఎస్ పార్టీ స్థాపనలో క్రియాశీలంగా ఉన్న సీనియర్ నేత గూండా మనోహర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మనోహర్ ఎంతో చురుగ్గా పనిచేశారని అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி