తహసీల్దార్ ఆఫీస్, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

71பார்த்தது
తహసీల్దార్ ఆఫీస్, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్సల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధరణి రిజిస్ట్రేషన్ లను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.

தொடர்புடைய செய்தி