బస్సు దగ్ధం.. కోలుకుంటున్న బాధితులు... కేసు నమోదు

54பார்த்தது
బస్సు దగ్ధం.. కోలుకుంటున్న బాధితులు... కేసు నమోదు
జడ్చర్ల జాతీయ రహదారి-44పై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 15 మంది ప్రయాణికులు కోలుకుంటున్నారు. బస్సులో 36 మంది ఉండగా ఆరుగురు కర్నూలు, నంద్యాల, మరో 30 మంది అనంతపురం, గుత్తి, హైదరాబాద్ తదితర ప్రాంతాల వాళ్లు ఉన్నారు. పలువురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. సోమవారం ఎస్పీ జానకి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు అదనపు డ్రైవర్ కదిరప్ప ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி