పొంగి పొర్లిన వాగులు, వంకలు

567பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు మరోసారి పొంగి పొర్లాయి. మండల కేంద్రమైన రాజోలి నుంచి నసనూరు, చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ తదితర గ్రామాలకు వెళ్లేందుకు జనం అవస్థలు పడ్డారు. వాగు నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో నీటిలో నడవలేని పరిస్థితి నెలకొంది. వాహనాల రాకపోకలు స్తంభించాయి.

தொடர்புடைய செய்தி