కొలువుదీరిన నూతన పాలమూరు మార్కెట్ కమిటీ పాలకమండలి

51பார்த்தது
కొలువుదీరిన నూతన పాలమూరు మార్కెట్ కమిటీ పాలకమండలి
మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி