గణేష్ నిమజ్జన స్వాగత వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం

73பார்த்தது
గణేష్ నిమజ్జన స్వాగత వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలోని గణేష్ నిమజ్జన స్వాగత వేదిక దగ్గర పట్టణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ధ్వజారోహణం చేసి గణేష్ నిమజ్జన స్వాగత వేదికను ప్రారంభించచారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, విశ్వహిందూ పరిషత్ సంఘ సభ్యులు, బజరంగ్ దళ్, హిందూ ధర్మ పరిక్షణ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி