బస్సు బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతి

81பார்த்தது
బస్సు బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న వోల్వోబస్సు లారీని తప్పించబోయి అడ్డాకుల సమీపంలో శనివారం తెల్లవారుజామున 5 గంటలకు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అడ్డాకుల గ్రామానికి చెందిన కృష్ణయ్య (52) బహిర్భూమికి వచ్చిన వ్యక్తిపై బస్సుపడిపోయింది. దీంతో గ్రామానికి చెందిన వ్యక్తి శరీరభాగాలు పూర్తిగా ఛిద్రమైపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி