ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన మహేష్ గౌడ్

50பார்த்தது
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన మహేష్ గౌడ్
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఫోన్ నెంబర్ ప్రభాకర్ గౌడ్ లు గురువారం పరామర్శించారు. ఇటీవల మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మహేష్ గౌడ్ పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி