కౌకుంట్లలో మేళ తాళాలతో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం

81பார்த்தது
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలోని చెన్నకేశవ ఆలయం ప్రాంగణంలో ఈకో ఫ్రెండ్లీ మట్టి మహా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గత 14 రోజుల నుంచి విశిష్ట పూజలు అందుకునిన మహా గణపతిని శుక్రవారం సాయంత్రం నిమజ్జనంకు తరలించారు. ఈ సందర్బంగా మండలం కేంద్రంలోని పురవీధుల గుండా మేళ తాళాలతో, చిన్నారుల వేషధారణలతో ఊరేగించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி