దేవరకద్ర: భారీ వర్షం... పత్తి రైతులను ఆందోళన

77பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర, కౌకుంట్ల మండలం కేంద్రాలతో పాటు పరిసర గ్రామాలలో శుక్రవారం ఒకే రోజు నాలుగు సార్లు పలు దఫాలుగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్డు జలమయమయ్యాయి. వ్యవసాయ పనులకు, వీధి వ్యాపారులకు ఆటంకం కలిగింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో చేతికి వచ్చిన ప్రత్తి పంట తడిసి రంగు మారి ముద్ద అవుతుందని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி