ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో ఉండాలి

68பார்த்தது
ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో ఉండాలి
అలంపూర్ నియోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రి, అయిజ మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సిద్దప్పకి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య వినతి పత్రంను అందజేశారు.

தொடர்புடைய செய்தி