వేతనాలు విడుదల పట్ల కార్మికుల హర్షం

68பார்த்தது
వేతనాలు విడుదల పట్ల కార్మికుల హర్షం
ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల కావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, షేక్ యాకుబ్ షావలి శనివారం పాల్గొని మాట్లాడుతూ గత ఏడు నెలలుగా బడ్జెట్ లేక జీతాలు విడుదల చేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం స్పందించే జీతాలు విడుదల చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி