బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం

55பார்த்தது
బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం
బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఇల్లందు మండలంలోని కొమ్ము గూడెం వద్ద శనివారం చోటుచేసుకుంది. మండలంలోని ఎర్రబోడుకు చెందిన పందుల సోమయ్య (56) శనివారం పనినిమిత్తం ఖమ్మం వెళ్లి బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ఇల్లెందు నుంచి ఖమ్మం వెళ్తున్న మరో బస్సు సోమయ్యను బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సోమయ్యను వెంటనే ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు.

தொடர்புடைய செய்தி