వరద నష్టంపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

76பார்த்தது
వరద నష్టంపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
ఇల్లందు బయ్యారంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద పరివాహక ప్రాంతంలో జరిగిన భారీ నష్టంపై సోమవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో అధికారులతో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంట, రోడ్డు, విద్యుత్ నష్టంపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ, ఆర్ & బీ, ఇరిగేషన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி