ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

65பார்த்தது
ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం పరిధిలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం గోపాలపురం నుంచి గార్ల వరకు వెళ్లే మార్గమధ్యంలో గంగమ్మ గుడి వద్ద వరద ఎక్కువ అవ్వడంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி