రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

81பார்த்தது
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
టేకులపల్లి హనుమతండాకు చెందిన భూక్య పద్మ(33) కుమార్తె గీతాంజలికి జ్వరం రావటంతో పద్మ ఆమెను తీసుకుని ఆదివారం కొత్తగూడెంలో వైద్య పరీక్షలు చేయించుకుని బస్సు ఎక్కి ముత్యాలంపాడు క్రాస్రోడ్లో దిగారు. మెన్ రోడ్డు దాటుతున్న క్రమంలో కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ అతివేగంగా వచ్చి పద్మను ఢీకొట్టింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పద్మ మృతి చెందారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி