లొద్దిగూడెం-మార్కోడు మార్గమధ్యలో గండిని పరిశీలించిన ఎమ్మెల్యే

78பார்த்தது
లొద్దిగూడెం-మార్కోడు మార్గమధ్యలో గండిని పరిశీలించిన ఎమ్మెల్యే
లొద్దిగూడెం గ్రామం నుండి మార్కోడు వెళ్లే మార్గ మధ్యలో క్రితం సంవత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల సుద్దరేవు చెరువు అలుగు పడి రోడ్డుపై భారీ గండి పడింది. ఈ దారి గుండా ప్రయాణికులు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. మండల పర్యటనలో భాగంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గండిపడిన స్థలాన్ని పరిశీలించి శాశ్వత పరిష్కారం కొరకు బ్రిడ్జి ప్లాన్ సిద్ధం చేయలని అధికారులకు శుక్రవారం చెప్పారు.

தொடர்புடைய செய்தி