స్పాట్ కౌన్సెలింగ్

53பார்த்தது
స్పాట్ కౌన్సెలింగ్
అశ్వాపురం మిట్టగూడెంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈనెల 9న సోమవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఖమ్మం ఆర్సీఓ నాగార్జునరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు బీఏ, బీకాం(సీఏ), బీజడీసీ, ఎంబీజడిసీ, ఎంపీసీఎస్ గ్రూపుల్లో ప్రవేశాలకు అర్హులన్నారు.

தொடர்புடைய செய்தி