కలెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సమీక్ష సమావేశం

587பார்த்தது
కలెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సమీక్ష సమావేశం
కొత్తగూడెం నియోజకవర్గంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఈనెల 18 నుండి జరిగే నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో కె. వి. రంగా కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే నిర్వాహకులు పోలీసు సూచనలు పాటిస్తూ, పోలీసు, విద్యుత్ వారి పర్మిషన్ తీసుకొని మండపాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా విద్యుత్ చలానా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி