చికిత్స పొందుతూ యువకుడు మృతి

61பார்த்தது
జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతుకు సాయి(20) అనే యువకుడు పురుగుల మందు పొలంలో కొట్టడానికి వెళ్లగా కొట్టిన తరువాత అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనితో సాయి ను వైద్యం కోసం ఖమ్మం తరలించగా గత 20 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందడంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో గ్రామంలో రైతు ఇంటి ముందు ధర్నాకు దిగారు.

தொடர்புடைய செய்தி