అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

447பார்த்தது
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు, సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా మండల కార్యదర్శి భానోత్ ధర్మా డిమాండ్ చేశారు. జూలూరుపాడులో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మంగళవారం మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం కార్మికుల పట్ల మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி