జాతీయ విపత్తుగా ప్రకటించాలి: కూనంనేని

80பார்த்தது
జాతీయ విపత్తుగా ప్రకటించాలి: కూనంనేని
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంభవించిన వరద నష్టాల్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించి రూ. 10 వేల కోట్లు తక్షణ సాయం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు గురువారం డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు, దెబ్బతిన్న ఒక్కో ఇంటికి రూ. 50 వేల సాయం అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி