భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో సెప్టెంబర్ 9 వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశంను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు. మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకునేందుకు మంచి అవకాశమని తెలిపారు.