వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

76பார்த்தது
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన దారావత్ రవి ఈనెల 18న ఉదయం అల్పాహారం తిని వస్తానని ఇంటి వద్ద భార్యతో చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఎదురు చూసినా ఇంటికి రాలేదు. భార్య పద్మ ఎస్సై రాణాప్రతాప్ కు గురువారం ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி