కొత్తగూడెం బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా కాసాని రమేష్ దరఖాస్తు చేసుకున్నారు. శనివారం హైదరాబాదులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా న్యాయవాది కాసాని రమేష్ దరఖాస్తును సమర్పించారు. న్యాయవాదిగా సేవ చేసే అవకాశం అనుభవంతో పాటు పార్టీ తలపెట్టిన అనేక కార్యక్రమాలలో పాల్గొని తన వంతు కృషి చేశానని పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలియచేశారు.