ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

1552பார்த்தது
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను ఓపెన్ టాప్ జీపులో కూర్చోబెట్టి పూలు చల్లుతూ కోలాహలంగా సభా వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఘనంగా సన్మానించారు. గత అనుభవాలను పంచుకున్నారు. సురేష్, నరేష్,నరసింహారావు, నరేష్ కరీముల్లా, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி