అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

1781பார்த்தது
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లకు కనీస వేతన 26, 000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జూలూరుపాడు సాయిబాబా టెంపుల్ వద్ద ఆవరణంలో అంగన్వాడీలు  నిరవధిక సమ్మె చేయడం జరిగింది.  తక్కువ వేతనం ఇచ్చి ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల పనులు చేస్తూ అంగన్వాడీలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி