భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లకు కనీస వేతన 26, 000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జూలూరుపాడు సాయిబాబా టెంపుల్ వద్ద ఆవరణంలో అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. తక్కువ వేతనం ఇచ్చి ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల పనులు చేస్తూ అంగన్వాడీలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.