పాల్వంచ పట్టణం రాంనగర్, సి కా
లనీ, కాంటాక్ట్స్ కాలనీ యందు టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ బుధవారం పలు వినాయక మండపాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, పాల్వంచ మండల అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, పాల్వంచ బీసీ సెల్ అద్యక్షులు చారి తదితరులు పాల్గొన్నారు.