రైతు రుణాలను రీ షెడ్యూల్ చేయాలి

551பார்த்தது
రైతు రుణాలను రీ షెడ్యూల్ చేయాలి
పాలకవర్గం రైతు రుణాలను రీ షెడ్యూల్ చేయకపోతే సొసైటీని ముట్టడిస్తాం అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య హెచ్చరించారు. జూలూరుపాడు సొసైటీ పరిధిలో నాలుగు వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, అటువంటి వారికి ప్రతి సంవత్సరం రుణాలను రుణాలను రెన్యువల్ చేస్తున్న సొసైటీ ఈ సంవత్సరం రెన్యువల్ చేయకపోవడం వలన 14 శాతం వడ్డీ భారం పడుతోందన్నారు. లేకుంటే 14న సొసైటీని ముట్టడిస్తామని చెప్పారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி