కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతోనే పేదలకు ప్రయోజనం చేకూరుతుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. సుజాతనగర్ మండల కేంద్రంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం లబ్ధిదారులకు క్రిస్మస్ కానులకలను పంపిణీ చేసిన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు.