జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ

70பார்த்தது
జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ
తెలుగు సాహిత్యాన్ని ముందు తరాలకు అందించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో తెలంగాణ సాహిత్య పరిషత్(హైదరా బాద్) ఆధ్వర్యంలో జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ మంగళవారం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రను పరిషత్కు చెందిన 40 మంది రచయితలు గ్రంథస్థం చేసి భావితరాలకు అందించడం అభినందనీయమన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி