కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

1061பார்த்தது
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
దేశంలో కరోనా మహమ్మారి మరలా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని డిసిఎంఎస్ వైస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్ కు చెందిన ఇమ్మానుయేల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నవభారత్ సెంటర్ లో కోవిడ్ నియంత్రణ అవగాహణ కార్యక్రమం ఏర్పాటు చేసి, మాస్కులు పంపిణి చేశారు.

தொடர்புடைய செய்தி