భార్యను చంపిన భర్త

85பார்த்தது
భార్యను చంపిన భర్త
అనుమానంతో భార్యను భర్త హత్యచేసిన ఘటన పాల్వంచ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పాల్వంచ మండలం రాముతో తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్దిరోజుల రాధ నుంచే రాము భార్యను వేధించసాగాడు. ఈక్రమంలో రాధ గతనెల 30న తన పుట్టింటికి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో కోపోద్రిక్తుడైన రాము భార్య ముఖంపై దిండు పెట్టి అదిమి ఊపి రాడకుండా చేసి హత్య చేసి అక్కడ నుండి పారిపోయాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி