నిమజ్జనాలు పరిశీలించిన కలెక్టర్

54பார்த்தது
నిమజ్జనాలు పరిశీలించిన కలెక్టర్
భద్రాచలం గోదావరి నది వద్ద ఏర్పాటు చేసిన వినాయకుల నిమజ్జనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం రాత్రి పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ తగు సూచనలు చేశారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తగు సూచనలు చేయాలని అధికారులకు తెలిపారు.

தொடர்புடைய செய்தி