28న లోక్ అదాలత్

83பார்த்தது
28న లోక్ అదాలత్
భద్రాచలంలో ఈనెల 28న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎం. వెంకటేశ్వర్లు సూచించారు. పోలీసుల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కేసులను పరిష్కరించుకునేందుకు ఇది చక్కని అవకాశమన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కరించుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.

தொடர்புடைய செய்தி